Sunday, 14 January 2018

14th Jan News roundup

హైదరాబాద్: అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భారత కుర్రాళ్లు ఇరగదీశారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ జట్టు 100 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించి శుభారంభం చేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విభాగాల్లో సత్తాచాటిన భారత కుర్రాళ్లు.. పటిష్టమైన ఆసీస్‌కు షాకిచ్చారు. మరిన్ని కథనాలు మీ కోసం..
ఇరగదీసిన భారత కుర్రాళ్లు..
అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భారత కుర్రాళ్లు ఇరగదీశారు.

జాసన్‌ రాయ్‌ సరికొత్త రికార్డు
ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు.

భారీ భూకంపం : సునామీ హెచ్చరిక
దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది.

మృత్యువు అంచులను చూశారు
టర్కీకి చెందిన పెగాసస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ఆదివారం పెను ప్రమాదం తప్పింది.
ఉయ్యాల జంపాల సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై హీరోగా వెండితెరకు పరిచయం అయిన రాజ్‌ తరుణ్‌ లాంగ్ గ్యాప్‌ తరువాత మరోసారి అదే బ్యానర్‌లో నటించిన సినిమా రంగుల రాట్నం.

ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడితో మహేష్‌
ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్, రామ్ చరణ్‌ హీరోగా రంగస్థలం సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment